మరోసారి రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
- ఈ ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
- గతేడాది ఫిబ్రవరితో పోల్చితే 7 శాతం అధికం
- వరుసగా ఐదో నెల లక్ష కోట్లు దాటిన వైనం
- 2021 జనవరిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
- రూ.1.20 లక్షల కోట్ల వసూళ్లతో ఆల్ టైమ్ హై
కాగా, 2021లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.20 లక్షల కోట్లు వచ్చాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఉపసంహరించుకోవడంతో వ్యాపార, ఆర్థిక లావాదేవీలు ఒక్కసారిగా ఉరకలెత్తాయి. 2017లో జీఎస్టీ విధానం తీసుకువచ్చాక జనవరి వసూళ్లే అత్యధికం.