తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ!
- గత వారాంతంలో మొదలైన రద్దీ
- నిన్న 55 వేల మందికి పైగా దర్శనం
- వేసవిలో దర్శనాల కోటా మరింత పెంపు
హుండీ ద్వారా రూ. 3.31 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో త్వరలోనే దర్శనాల టికెట్ల కోటాను మరింతగా పెంచనున్నట్టు పాలక మండలి ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయంలో కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.