టీటీడీలో తిరిగి ప్రారంభం కానున్న ‘కల్యాణమస్తు’.. మూడు ముహూర్తాలు ఖరారు
- మే 28న తొలి ముహూర్తం
- ముహూర్తాలను ఖరారు చేసిన పండిత మండలి
- జవహర్రెడ్డి, ధర్మారెడ్డిలకు కల్యాణమస్తు లగ్నపత్రిక అందజేత
జి.బాలసుబ్రహ్మణ్యం, కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని, అర్చకం వేణుగోపాల దీక్షితులు, వేదాంతం శ్రీవిష్ణు భట్టాచార్యులతో కూడిన పండిత మండలి సమావేశమై ఈ ముహూర్తాలను నిర్ణయించింది. అనంతరం కల్యాణమస్తు లగ్నపత్రికను జవహర్రెడ్డి, ధర్మారెడ్డిలకు అందించారు.