ఉగ్రవాదుల రెక్కీ నేపథ్యంలో అజిత్ దోవల్ నివాసం వద్ద భద్రత పెంపు
- అజిత్ దోవల్ కు ఉగ్రముప్పు
- నిఘా వర్గాల హెచ్చరిక
- దోవల్ నివాసం, కార్యాలయం వద్ద భద్రత పెంపు
- జైష్ ఏ మహ్మద్ టెర్రరిస్టు ఇచ్చిన సమాచారంతో చర్యలు
ఈ నెల 6న జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందని హిదయతుల్లా మాలిక్ అనే టెర్రరిస్టును అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా హిదయతుల్లా నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ప్రస్తుతం దోవల్ ఇటీవల ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ పేలుడు తమ చర్యేనని జైష్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.