తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ!
- గత మూడు రోజులుగా భక్తుల రద్దీ
- నిన్న దాదాపు 48 వేల మందికి దర్శనం
- హుండీ ద్వారా రూ. 2.80 కోట్ల ఆదాయం
నిన్న ఆదివారం నాడు 48 వేల మందికి పైగా భక్తులకు స్వామి దర్శనం లభించిందని పేర్కొన్నారు. 17,845 మంది తలనీలాలు సమర్పించారని, ఈ ఉదయం స్వామి దర్శనానికి 9 వేల మంది వరకూ నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఆదివారం హుండీ ఆదాయం 2.80 కోట్ల వరకూ వచ్చిందని అన్నారు.