కెరీర్ లో తొలి టెస్టు ఆడాడు... అంతలోనే గాయం!
- గాయపడిన ఆసీస్ యువ ఆటగాడు పుకోవ్ స్కీ
- ఫీల్డింగ్ చేస్తుండగా కుడి భుజానికి గాయం
- రేపటి నుంచి బ్రిస్బేన్ లో చివరి టెస్టు
- మ్యాచ్ కు దూరమైన పుకోవ్ స్కీ
- పుకోవ్ స్కీ స్థానంలో మార్కస్ హారిస్ ఎంపిక
కాగా, పుకోవ్ స్కీ స్థానంలో ఓపెనర్ గా మార్కస్ హారిస్ ను జట్టులోకి తీసుకున్నారు. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియాలో చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమవుజ్జీగా ఉన్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగియడంతో బ్రిస్బేన్ లో ఈ నెల 15న ప్రారంభమయ్యే చివరి టెస్టుపై మరింత ఆసక్తి పెరిగింది.