ఈ నెల 25న విజయసాయిరెడ్డి పంపిణీ చేస్తానన్న వ్యాక్సిన్ దీనికేనా?: దేవినేని ఉమ
- ఏపీలో కొత్తరకం కరోనా
- కేవలం ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకుంటుంది
- స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా ఉంటుంది
- వైసీపీ సభలు, పుట్టినరోజు వేడుకలకి అడ్డంకికాదు
‘ఏపీలో కొత్తరకం కరోనా. కేవలం ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకుంటుంది, కేసులు పెడుతుంది. స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా ఉంటుంది. వైసీపీ సభలు, పాదయాత్రలు, పుట్టినరోజు వేడుకలకి అడ్డంకికాదు. వారికి ఈ వైరస్ సోకదు. 25న ఎంపీ విజయసాయిరెడ్డి పంపిణీ చేస్తానన్న వాక్సిన్ దీనికేనా?’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.