సోము వీర్రాజు వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానుకోవాలి: మాజీ మంత్రి జవహర్
- చంద్రబాబు లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారన్న సోము
- పోలవరంపై వాస్తవాలు మాట్లాడాలని జవహర్ హితవు
- నీతి ఆయోగ్ సిఫారసుతోనే నిర్మాణ బాధ్యత ఇచ్చారని వివరణ
అంతకుముందు సోము వీర్రాజు రాజమండ్రి ప్రెస్ మీట్ లో పోలవరం నేపథ్యంలో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. పోలవరం విషయంలో లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలడని అన్నారు.