లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకుంటాం: కేటీఆర్ ప్రకటన
- లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు
- వాటి అమలుపై మాకు చాలా సూచనలు వచ్చాయి
- కేసీఆర్ గారు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు
- అన్ని సూచనలను మేము పరిశీలిస్తాం
'లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల అమలుపై మాకు చాలా సూచనలు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇదే అంశంపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. సూచనలను మేము పరిశీలిస్తాం' అని తెలిపారు. సడలింపులపై అందరి సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.