రైళ్లు జారిపోతాయేమోనని తాళాలు వేశారు!
- లాక్ డౌన్ తో నిలిచిన రైళ్లు
- ప్రధాన స్టేషన్లలో పదుల సంఖ్యలో పట్టాలపైనే
- ఎత్తుపల్లాలు ఉన్న చోట్ల బోగీలు కదలకుండా లాక్స్
మరికొన్ని చోట్ల పట్టాలపై లాక్స్ ఉంచారు. ఇవి రైలు బోగీ చక్రాలను అడ్డుకుంటాయని అధికారులు తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, కాకినాడ వంటి పలు రైల్వే స్టేషన్లలో ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లు, పాసింజర్ రైళ్లు ఇప్పుడు పట్టాలపై నిలిచివున్నాయి.