Pawan Kalyan: తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు: పవన్ కల్యాణ్

  • సీఎంల సహాయ నిధికి విరాళం
  • కరోనా వ్యాపించకుండా చూడండి
  • ట్విట్టర్ లో వెల్లడించిన పవర్ స్టార్
Pawan Kalyan Donates to Telugu States

కరోనా వైరస్ వ్యాపించకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, నిత్యమూ పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ డబ్బులను డొనేట్ చేస్తున్నానని, కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ డబ్బులను వెచ్చించాలని పవన్ కోరారు.

More Telugu News