Vijayawada: దుర్గగుడి పాలకమండలి కీలక సమావేశం నేడు

  • కొత్త పాలకవర్గం ఏర్పాటు తర్వాత తొలి మీటింగ్‌
  • తొమ్మిది ప్రధాన అంశాలపై చర్చ
  • ఆలయ అభివృద్ధిపైనా చర్చించే అవకాశం
duraga gudi administration committee meet today

నూతన పాలకవర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఈ రోజు సమావేశమవుతున్న విజయవాడ కనకదుర్గ అమ్మవారి పాలకమండలిలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా తొమ్మిది ప్రధాన అంశాలపై కమిటీ చర్చించనుందని సమాచారం. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పలు కీలక నిర్ణయాలను పాలకమండలి ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

More Telugu News