అరసవల్లిలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
- రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తుల రాక
- సూర్యభగవానుడికి క్షీరాభిషేకం నిర్వహించిన పూజారులు
- స్వామిని దర్శించుకున్న స్పీకర్, మంత్రులు
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యనారాయణస్వామి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.