Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • 137 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 51 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతం పైగా లాభపడ్డ ఇన్ఫోసిస్

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 137 పాయింట్లు లాభపడి 40,302కి పెరిగింది. నిఫ్టీ 51 పాయింట్లు పుంజుకుని 11,941కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (3.05%), వేదాంత లిమిటెడ్ (2.88%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.48%, టాటా స్టీల్ (2.33%), ఓఎన్జీసీ (2.22%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.54%), హీరో మోటో కార్ప్ (-2.34%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.01%), టాటా మోటార్స్ (-1.57%), పవర్ గ్రాడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.32%).

More Telugu News