బాధ్యతలు స్వీకరించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్
- 13 జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
- ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతి
- ఆర్కియాలజీ కార్పొరేషన్ ఫైల్పై తొలి సంతకం చేసిన మంత్రి
రాష్ట్రానికి వచ్చే ప్రతి టూరిస్టును దేవునితో సమానంగా గౌరవిస్తామని, వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని తెలిపారు. రేవ్ పార్టీలు, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు. కాగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముత్తంశెట్టి టూరిజం కార్పొరేషన్ తరహాలోనే ఏర్పాటు చేస్తున్న ఆర్కియాజీ కార్పొరేషన్ ఫైల్పై తొలి సంతకం చేశారు.