Telangana: తెలంగాణలో 49 మంది అధికారులకు ప్రమోషన్లు.. ఈసీ అనుమతి

షార్ట్స్‌లో చూడండి
ఓవైపు ఎన్నికల నియమావళిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలోనే తెలంగాణ సర్కారు ఏకంగా 49 మంది ఉన్నతాధికారులకు పదోన్నతి కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీ అనుమతితో తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. పదోన్నతి పొందినవారిలో 26 మంది ఐఏఎస్ లు, 23 మంది ఐపీఎస్ అధికారులున్నారు. ఇందుకోసం టి-సర్కారు 15 జీవోలు జారీచేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులకు కూడా ఈ సందర్భంగా ప్రమోషన్ ఇచ్చారు.
Go Back to Shorts
Telangana

More Telugu News