'ఈనాడు' దినపత్రిక ధర పెంపు!
- పెరిగిన ఉత్పత్తి వ్యయం
- ఇకపై ఆదివారం నాడు రూ. 8
- మిగతా రోజుల్లో రూ. 6.50
పత్రిక ముద్రణకు అవసరమైన న్యూస్ ప్రింట్ ఇతర ముడి సరుకుల ధరలు అసాధారణంగా పెరిగాయని గుర్తు చేసిన యాజమాన్యం, పెట్రోలు, డీజిల్ ఖర్చులు పెరిగాయని, డాలర్ తో రూపాయి మారకపు విలువ పడిపోవడం కూడా తమపై ప్రభావం చూపిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ధరను పెంచక తప్పడం లేదని, పాఠకులు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు.