Nara Lokesh: ఒక నిస్వార్థ నాయకుడిని కోల్పోయాం.. కిడారి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల మావోయిస్టుల దాడిలో మరణించిన అరకు శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ఈరోజు పాడేరులో ఏపీ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్దికి కిడారి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కొనియాడారు. ఒక నిస్వార్థ నాయకుడ్ని కోల్పోయామని, ఆయన అకాల మరణం పార్టీకి తీరనిలోటని మంత్రి లోకేష్ అన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Vizag

More Telugu News