జనాభాను పెంచాలని పిలుపునిస్తున్నా: చంద్రబాబు
- రాష్ట్ర జనాభా పెరుగుదల ఆగిపోయింది
- ఈ పరిస్థితి కొనసాగితే యువతరం తగ్గిపోతుంది
- రోబోలు వచ్చినా.. మనకు ప్రత్యామ్నాయం కాలేవు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాల గురించి ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. ఎస్వీ యూనివర్శిటీ దేశంలో టాప్ టెన్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నామని... ఇంజినీరింగ్, ఐటీ విద్యలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదగాలని అన్నారు.