telugu desam: ‘అవిశ్వాసం’పై చర్చకు ఆయా పార్టీలకు సమయం కేటాయింపు!

  • అవిశ్వాస తీర్మానంపై రేపు లోక్ సభలో చర్చ
  • బీజేపీకి 3.33 గంటలు కేటాయింపు
  • కాంగ్రెస్ కి - 38 నిమిషాలు, టీడీపీకి - 13 నిమిషాలు

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రేపు చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో లోక్ సభలో ఆయా పార్టీలు మాట్లాడే సమయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కేటాయించారు. ఆయా పార్టీల బలాల వారీగా సమయం కేటాయింపు జరిగింది. ఆ వివరాలు..

బీజేపీకి - 3.33 గంటలు

కాంగ్రెస్ కి - 38 నిమిషాలు

అన్నాడీఎంకేకి - 29 నిమిషాలు

టీఎంసీకి - 27 నిమిషాలు

బీజేడీకి - 15 నిమిషాలు

శివసేనకి -14 నిమిషాలు

టీడీపీకి - 13 నిమిషాలు

టీఆర్ఎస్ కి - 9 నిమిషాలు

సీపీఐకి -7 నిమిషాలు

ఎస్పీకి - 6 నిమిషాలు

ఎల్జీఎస్పీకి - 5 నిమిషాలు

More Telugu News