దేశ ప్రజలకు మోదీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలి: సీపీఐ రామకృష్ణ
- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసేందుకు బీజేపీ చూసింది
- తెలుగు ప్రజలు బీజేపీని ఓడించారు
- పవన్ బస్సుయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నా
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన బస్సుయాత్ర గురించి ప్రస్తావిస్తూ, ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 21న ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్టణం వరకూ చేపట్టిన రైలుయాత్రకు తమ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30,31 తేదీల్లో గుంటూరు నుంచి అమరావతికి ఆత్మఘోష పాదయాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు.