ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీజేపీ!
- ప్రారంభమైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ఉత్తరప్రదేశ్లోని రెండు లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థుల ముందంజ
- బీహార్లో రెండింటిలో ఆర్జేడీ, ఒకదాంట్లో బీజేపీ ముందంజ
ఈ ఉదయం 8:26 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఉత్తరప్రదేశ్లోని ఫల్పర్, గోరఖ్పూర్ నుంచి బరిలో ఉన్న కౌశలేంద్ర సింగ్ పటేల్, ఉపేంద్ర దత్ శుక్లాలు ముందంజలో ఉన్నారు. బీహార్లోని అరారియా లోక్సభ, జెహ్నాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ ముందంజలో ఉండగా, భాబువా లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.