ఆ ఆలయంలో 'నో హెల్మెట్-నో పూజ' బోర్డులు
- ఒడిశాలోని మా సరళా దేవి ఆలయంలో ద్విచక్రవాహనదారులకు రూల్స్
- అక్కడ ద్విచక్రవాహనాలకు పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం
- రూల్స్ వల్ల వాహనదారులు హెల్మెట్ కొనుక్కోవడంపై ఆసక్తి
ఇలా చేయడం వల్ల వాహనదారులకు హెల్మెట్ కొనుక్కోవడంపై ఆసక్తి పెరుగుతోందని చెప్పారు. హెల్మెట్ పెట్టుకోకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది మృత్యువాత పడుతున్నారని, అందుకే తాము ఇలా చేస్తున్నామని చెప్పారు.