రాజ్యసభకు త్రిపుర నుంచి సీతారాం ఏచూరికి అవకాశం!
- త్రిపుర రాజ్యసభ సభ్యురాలి స్థానంలో పంపే ఆలోచన
- త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న జర్నదాస్ బైద్య
- గెలిస్తే ఆమె రాజీనామాతో సీతారాం ఏచూరికి అవకాశం
దాంతో ఆమె స్థానంలో సీతారాం ఏచూరిని పెద్దల సభకు పంపించాలని పార్టీ నిర్ణయించింది. వాస్తవానికి బైద్య రాజ్యసభ సభ్యత్వం 2022 వరకు ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ఆమెను పార్టీ ఒప్పించింది. రాష్ట్ర ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఇచ్చేందుకు హామీ కూడా ఆమెకు లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.