Wed 09:03 మోదీ కీలక నిర్ణయం.. కాన్వాయ్ తగ్గించుకున్న ప్రధాని పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ తగ్గించుకున్న ప్రధాని మోదీ కొత్తవి కొనకుండా ఎలక్ట్రిక్ వాహనాలు పెంచాలని ఎస్పీజీకి సూచన మోదీ బాటలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశభక్తిగా విదేశీ మారకాన్ని ఆదా చేయాలన్న ప్రధాని Read full story
Wed 08:56 ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత ఆసుపత్రికి తీసుకురావడానికి ముందే మరణించినట్లు వైద్యుల నిర్ధారణ ఊపిరితిత్తుల సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ప్రతీక్ మృతికి కచ్చితమైన కారణం తేల్చేందుకు పోస్ట్మార్టంకు ఆదేశం కొన్ని రోజుల క్రితమే భార్య అపర్ణతో విడాకులపై ప్రకటన.. ఆపై వెనక్కి Read full story
Wed 08:51 39 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. 130 ఏళ్ల చరిత్రను తిరగరాసిన పాక్ స్పిన్నర్! పాకిస్థాన్ స్పిన్నర్ నోమాన్ అలీ ప్రపంచ రికార్డు టెస్టుల్లో 100 వికెట్లు తీసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఘనత 39 ఏళ్ల 217 రోజుల వయసులో ఈ మైలురాయిని అందుకున్న నోమాన్ 1896 నాటి ఇంగ్లండ్ స్పిన్నర్ రికార్డును అధిగమించిన పాక్ స్పిన్నర్ Read full story
Wed 08:50 హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరులోగా ఇళ్ల మంజూరు పత్రాలు జూన్ 2న ఆదిలాబాద్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో విధివిధానాల ఖరారు లబ్ధిదారుల నివాస ప్రాంతాలకు 5-8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్లు హైదరాబాద్లో సొంత స్థలం ఉన్నవారికి మే చివరికల్లా మంజూరు పత్రాలు Read full story
Wed 08:39 యాపిల్ను అబ్బురపరిచిన విశాఖ కుర్రాడు.. టిమ్ కుక్ను కలిసే ఛాన్స్ కొట్టేశాడు! యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్లో విశాఖ విద్యార్థి మానస్ మల్ల విజయం టాప్-15 ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ఒత్తిడి లేని విద్య కోసం 'స్మైలీక్వెస్ట్' యాప్ రూపకల్పన యాపిల్ సీఈవో టిమ్ కుక్తో సమావేశమయ్యే అరుదైన అవకాశం Read full story
Wed 08:39 దేశంలోనే తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలో 5.81 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం దేశవ్యాప్తంగా 13 నెలల గరిష్ఠానికి చేరిన ధరల సూచీ ఆహార పదార్థాలు, బంగారం, వెండి ధరలు పెరగడమే ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో 4.2 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం గత ఆరు నెలలుగా వరుసగా పెరుగుతున్న ధరలు Read full story
Wed 08:36 ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం సీజే కాన్వాయ్కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు విజయవాడ, గుంటూరు పోలీసులకు డీజీపీ నుంచి కీలక సూచనలు Read full story
Wed 08:26 ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్లో నోటిఫికేషన్! సెప్టెంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా వార్డుల విభజన, బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం Read full story
Wed 08:14 అసెంబ్లీలో మళ్లీ 'సనాతన' రగడ.. ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజలను విడదీసే సనాతనాన్ని నిర్మూలించాలని వ్యాఖ్య అసెంబ్లీలో మాట్లాడటంతో చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు ఉదయనిధి వ్యాఖ్యల వల్లే డీఎంకే ఓడిపోయిందంటూ బీజేపీ నేతల విమర్శలు Read full story
Wed 08:10 కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం, వెండిపై సుంకాలు డబుల్.. ఇక కొనడం కష్టమేనా? బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచిన కేంద్రం ఏడాదిపాటు బంగారం కొనవద్దని ప్రధాని కోరిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్ణయం దిగుమతులను తగ్గించి, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యలు పన్నుల పెంపుతో స్మగ్లింగ్ మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక Read full story