Thu 17:02 ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం.. కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి రూ. 1,192 కోట్ల నిధులు మంజూరు నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భరోసా కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి Read full story
Thu 16:45 ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఫలితాలు ఇలా ఉంటాయి: కాలవ శ్రీనివాసులు పదో తరగతి ఫలితాల్లో 85.25 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత ఇది మంత్రి నారా లోకేష్ సంస్కరణల విజయమని ఎమ్మెల్యే కాలవ ప్రశంస ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం నుంచి 78.39 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత ‘తల్లికి వందనం’ వంటి పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడి విద్యావ్యవస్థపై గత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన కాలవ శ్రీనివాసులు Read full story
Thu 16:44 పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టులో వాదనలు అసోం సీఎం భార్యపై పవన్ ఖేరా ఆరోపణలు గౌహతిలో ఫిర్యాదు చేసిన రిణికి భూయాన్ శర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న పవన్ ఖేరా ఇరువైపుల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు Read full story
Thu 16:42 అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కోండి: కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు పలు సూచనలు మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శలను ఖండించిన చంద్రబాబు సింగపూర్ మరెవరికీ ఇవ్వని అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందని వెల్లడి అమరావతిలోని భవనాలను ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్నామన్న సీఎం ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలని సూచన జలధార, జల హారతి, సూర్యఘర్ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలని ఆదేశం Read full story
Thu 16:30 సెన్సెక్స్, నిఫ్టీ పతనం.. మార్కెట్లను ముంచిన ముడిచమురు! అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య భారీగా పతనమైన మార్కెట్లు భగ్గుమన్న క్రూడాయిల్ ధరలతో అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్ 582 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్ల నష్టం డాలర్తో పోలిస్తే 95.20 స్థాయికి పడిపోయిన రూపాయి ఐటీ, ఫార్మా మినహా మిగతా రంగాల షేర్లలో అమ్మకాలు Read full story
Thu 16:20 'టీఆర్ఎస్' నాకు రాసిపెట్టి ఉందేమో: కవిత తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు ఈసీ ఆమోదం టీఆర్ఎస్కు ఆమోదం లభించడం సంతోషంగా ఉందన్న కవిత తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని ట్వీట్ Read full story
Thu 16:13 లోకేష్ 100 రోజుల ప్రణాళిక ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది: హోంమంత్రి అనిత పదో తరగతి ఫలితాలపై మంత్రి లోకేష్ను ప్రశంసించిన హోంమంత్రి అనిత లోకేష్ 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలనిచ్చిందని వెల్లడి గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 81.14 శాతం నుంచి 85.25 శాతానికి పెరిగిందని హర్షం పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడి ఫెయిలైన విద్యార్థులు నిరాశ చెందవద్దని సూచన Read full story
Thu 16:12 రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం.. కరిష్మా కపూర్ పిల్లలకు ఊరట! రూ.30,000 కోట్ల ఆస్తి కోసం సంజయ్ కపూర్ కుటుంబంలో తీవ్ర వివాదం ఆస్తులను అమ్మవద్దని సంజయ్ మూడో భార్యకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం మూడో భార్య సృష్టించిన వీలునామా నకిలీదని కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ ఖరీదైన గుర్రాలు, వాచీలు, పెయింటింగ్స్ జాబితాలో చేర్చలేదని ఫిర్యాదు వీలునామాపై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మూడో భార్యదేనన్న కోర్టు Read full story
Thu 16:07 వేంపల్లిలో విచారణ ముగిసిన తర్వాత.. పోలీసు అధికారులకు అంబటి వార్నింగ్ అంబటిని సుమారు రెండు గంటల పాటు విచారించిన వేంపల్లి పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారుల చిట్టా తమ వద్ద ఉందన్న అంబటి తమను వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిక Read full story
Thu 15:57 విటమిన్ 'సి'తో ఇమ్యూనిటీకి భరోసా.. ఈ ఆహారాలు రోజూ తీసుకుంటున్నారా? శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి కీలకం ఉసిరి, నారింజ, జామ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలం విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది క్యాప్సికం, బ్రోకలి వంటి కూరగాయలు కూడా మంచి ఎంపిక Read full story