పంట చేలల్లో కూలీలకు తుపాకులతో రైతుల కాపలా.. వీడియో ఇదిగో!
- మహారాష్ట్రలోని అహల్యనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చిరుతల సంచారం
- వ్యవసాయ పనులకు వెళ్లడానికి భయపడుతున్న కూలీలు
- కూలీలు పనులు చేస్తుంటే గస్తీ కాస్తున్న రైతులు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పులుల భయం ఎక్కువగా ఉందన్నారు. ముఖ్యంగా ఖుద్సర్, పాథ్రే, మైగావ్, మంజరి ప్రాంతాల్లో ప్రస్తుతం 20 నుంచి 25 చిరుతలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని చెప్పారు. దీంతో కూలీలకు రక్షణగా రైతులు తుపాకులు పట్టుకుంటున్నారు. కూలీలు పనులు చేస్తుంటే తాము అప్రమత్తంగా కాపలా కాస్తున్నామని ఖుద్సర్ కు చెందిన ఓ రైతు పేర్కొన్నారు.