పల్నాడు జిల్లాలో విషాదం .. రైలు కిందపడి ఇద్దరి మృతి
- పిడుగురాళ్ల పరిధి జానపాడు వద్ద ఘటన
- మృతుల్లో ఒకరిని బిక్షగాడిగా గుర్తించిన స్థానికులు
- ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు
మృతుల్లో మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. వీరు ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా, లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.