Thu 19:11 హైదరాబాద్కు కేంద్రం గుడ్ న్యూస్: 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు హైదరాబాద్కు 2,000 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు పీఎం ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా కేంద్రం నిర్ణయం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడి దేశవ్యాప్తంగా ఐదు నగరాలకు మొత్తం 14,028 బస్సులు రెండేళ్లలో రూ.10,900 కోట్ల ఆర్థిక కేటాయింపు Read full story
Tue 15:13 మే 27, 28 తేదీల్లో... టీడీపీ సరికొత్త మహానాడుకు సర్వం సిద్ధం: పల్లా శ్రీనివాసరావు ఈసారి భౌతికంగా కాకుండా హైబ్రిడ్ పద్ధతిలో డిజిటల్ వేదికగా ఏర్పాటు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి 1,848 క్లస్టర్లకు అనుసంధానం ‘స్త్రీశక్తి’ ప్రధాన ఇతివృత్తంగా జరగనున్న ఈ ఏడాది మహానాడు ప్రధాని మోదీ పిలుపు మేరకు ఖర్చులు తగ్గించి, నిధులు పార్టీకి వినియోగం Read full story
Tue 15:12 పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే! నిమ్మరసం నీళ్లు అందరి ఆరోగ్యానికి సరిపడవు ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారికి మంట ఎక్కువవుతుంది పంటి ఎనామిల్ దెబ్బతినకుండా స్ట్రాతో తాగడం మేలు నోటి పూత, గొంతు నొప్పి ఉన్నప్పుడు దూరంగా ఉండాలి రెగ్యులర్గా మందులు వాడేవారు వైద్యుల సలహా తీసుకోవాలి Read full story
Tue 15:01 సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం... ఇప్పుడైనా అర్థమైందా?: బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్ పవన్ కల్యాణ్ను సింహంతో పోల్చిన బండ్ల గణేష్ సింహం నిద్రలేచింది.. ఆట మొదలైందంటూ వ్యాఖ్య తప్పు, అవినీతి జరిగితే ఊరుకోదని సోషల్ మీడియాలో పోస్ట్ గోదావరి కాలుష్యంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బండ్ల స్పందన Read full story
Tue 14:59 రాజాసింగ్కు సైబర్ కేటుగాడి ఫేక్ కాల్.. ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజాసింగ్! ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీ దిలీప్ అని పరిచయం చేసుకున్న కేటుగాడు డిప్యూటీ సీఎం పీఏకు ఫోన్ చేసి అలాంటి వ్యక్తి ఎవరూ లేరని నిర్ధారించుకున్న రాజాసింగ్ ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని రాజాసింగ్ హెచ్చరిక Read full story
Tue 14:43 వైఎస్ కుటుంబంతో మొదలైన హత్యా రాజకీయాలు.. వారితోనే ముగుస్తాయి: భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధిపత్యం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదన్న భూమిరెడ్డి మైనింగ్ గనుల కోసం ఎంతో మందిని చంపేశారని ఆరోపణ వైఎస్సార్ ను మావోయిస్టులు చంపాలని ప్రయత్నించలేదా అని ప్రశ్న Read full story
Tue 14:40 ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ ఎడ్సెట్-2026 ఫలితాలు విడుదల ఫలితాలను ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఏడాది 99.30 శాతం ఉత్తీర్ణత నమోదు పరీక్షకు హాజరైన 19,880 మందిలో 19,741 మంది అర్హత అధికారిక వెబ్సైట్, వాట్సాప్లోనూ ఫలితాలు అందుబాటులో Read full story
Tue 14:33 కశ్మీర్లో అల్లర్లు సృష్టించేందుకు లష్కరే సరికొత్త వ్యూహం! పీఓకే సరిహద్దుల్లో లాంచ్ప్యాడ్ల సంఖ్య పెంచేందుకు కుట్ర చొరబాట్ల కోసం సరిహద్దుల్లో 500 మంది ఉగ్రవాదులు పాక్ రాజకీయ నేతలతో హఫీజ్ సయీద్ కుమారుడి భేటీలు పీఓకేలో అభివృద్ధి నిరసనల నుంచి దృష్టి మళ్లించేందుకే ఎత్తుగడ Read full story
Tue 14:16 అమెరికాలో ఘోరం.. సూపర్ మార్కెట్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు వర్జీనియా సూపర్మార్కెట్లో కాల్పుల ఘటన మృతురాలు గుజరాత్కు చెందిన మేఘనాబెన్ పటేల్ పదేళ్లుగా అదే స్టోర్లో పనిచేస్తున్న వైనం సీసీటీవీలో రికార్డయిన ఘోరం Read full story
Tue 14:04 ప్రపంచ మామిడి రాజధాని.. ఏ పట్టణాన్ని అంటారో తెలుసా? మలిహాబాద్ను ‘ప్రపంచ మామిడి రాజధాని’గా పిలుస్తారు నవాబుల నాటి సుదీర్ఘ మామిడి సాగు చరిత్ర దీని సొంతం ఇక్కడి ‘దశేరి’ రకం మామిడి పండ్లకు ప్రపంచ గుర్తింపు 200 ఏళ్లకు పైబడిన దశేరి ‘మదర్ ట్రీ’ ఇప్పటికీ ఉంది ఇక్కడి నుంచి దేశవిదేశాలకు భారీగా మామిడి ఎగుమతులు Read full story