నేపాల్లో స్వల్ప భూకంపం.. ఉత్తర భారతంలో ప్రకంపనలు
- రిక్టర్ స్కేల్పై 5.0 తీవ్రతతో నేపాల్లో భూకంపం
- గర్హాకోట్కు మూడు కిలోమీటర్ల దూరంలో 20కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
- ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పలుచోట్ల ప్రకంపనలు
ఈ భూకంపం ఉత్తర భారతదేశాన్ని కూడా తాకింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి.
వారం రోజుల క్రితం మయన్మార్లో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మయన్మార్లో 3,000 మందికి పైగా మృతి చెందగా, 4,500 మందికి పైగా గాయపడ్డారు. మరో 341 మంది కనిపించకుండా పోయారు.