వైసీపీ మూకల దాడిలో మరణించిన రామకృష్ణకు కన్నీటి నివాళులు: నారా లోకేశ్
- చిత్తూరు జిల్లాలో రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త మృతి
- జగన్ పై లోకేశ్ ఫైర్
- జనం ఛీ కొట్టినా హత్యా రాజకీయాలు మానడం లేదన్న నారా లోకేశ్
"శవం దగ్గర పుట్టి, మరో మృతదేహంతో అధికారంలోకొచ్చిన జగన్ మోహన్ రెడ్డిని జనం ఛీకొట్టారు. అయినా హత్యారాజకీయాలు మానడంలేదు. నిందితులను చట్ట ప్రకారం శిక్షిస్తాం. వైసీపీ రక్తచరిత్రకు టీడీపీ సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరం. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం" అని లోకేశ్ స్పష్టం చేశారు.