ఏఎన్ యూ బీఎడ్ ప్రశ్నాపత్నం లీక్... పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
- నిన్న బీఎడ్ మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం లీక్
- వెంటనే పరీక్షను రద్దు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
- ముగ్గురు నిందితులు ఒడిశాకు చెందినవారిగా గుర్తింపు
కాగా, ఈ పేపర్ లీక్ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పేపర్ లీక్ తో సంబంధం ఉందని భావిస్తున్న ముగ్గురు నిందితులును అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు.