తిరుమల కొండపై మోస్తరు రద్దీ
- టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం
- 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
- నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ.3.52 కోట్ల ఆదాయం
నిన్న స్వామివారిని 65,327 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,804 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.52 కోట్ల ఆదాయం వచ్చింది.