పోలీసుల విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ
- కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో ఆర్జీవీని విచారించనున్న పోలీసులు
- ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఆర్జీవీ
- న్యాయవాది సమక్షంలో వర్మ విచారణ
కాగా, పోలీసుల విచారణకు హాజరు కావడానికి ముందు రామ్ గోపాల్ వర్మను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్లో వీరిద్దరూ కలిసి మంతనాలు జరిపారు.