బీఆర్ఎస్ కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేసింది: జీవన్ రెడ్డి
- ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలవుతుందన్న జీవన్ రెడ్డి
- షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని విమర్శ
- రైతులకు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వ్యాఖ్య
రైతులకు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని... బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. బీఆర్ఎస్ కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేసిందని చెప్పారు. బీజేపీకి అసలు రుణాలు మాఫీ చేసే సంస్కృతే లేదని విమర్శించారు.