తులం బంగారం దేవుడెరుగు... ఆ లక్ష కూడా ఇవ్వడం లేదు: హరీశ్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేత, కోతల ప్రభుత్వమని విమర్శ
- పెన్షన్ పెంపు, రైతుబంధు, తులం బంగారం హామీలు విస్మరించారన్న హరీశ్ రావు
- పెన్షన్దారులకు రెండు నెలలుగా పెన్షనే రావడం లేదన్న మాజీ మంత్రి
పెన్షన్దారులకు రెండు నెలలుగా పెన్షనే రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు. డీజిల్కు డబ్బుల్లేవని... మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. హాస్టళ్లలో పని చేసే కార్మికులకు కూడా జీతాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.