ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన నలుగురు జవాన్లు
- దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా సమాచారం
- పోలీసులతో కలిసి నిర్బంధ తనిఖీలు ప్రారంభించిన జవాన్లు
- రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు
దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా సమాచారం అందింది. దీంతో పోలీసులు, సైనికులు కలిసి నిర్బంధ తనిఖీలు ప్రారంభించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలు కాల్పులు ప్రారంభించారు.