అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ రవిగుప్తా
- పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉందన్న డీజీపీ
- పాతబస్తీలో పోలింగ్ సరళిని సీనియర్ పోలీస్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారని వెల్లడి
- ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు పెడతామని వార్నింగ్
- పోలింగ్ చివరి మూడు గంటలు అప్రమత్తంగా ఉంటామన్న రవిగుప్తా
ఇక ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. పోలింగ్ చివరి మూడు గంటలు అప్రమత్తంగా ఉంటామన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం తప్పితే రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.