ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై
- ఎల్లుండి అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ
- స్వచ్ఛ అభియాన్కు పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ
- ఖైరతాబాద్ హనుమ మందిరంలో గవర్నర్ స్వచ్ఛ అభియాన్
ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రాంగణాన్ని శుభ్రం చేసి లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకున్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గవర్నర్ తమిళిసై తన ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.