BJP: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు బీజేపీ ఆర్గనైజేషన్ ఇంఛార్జిల నియామకం

  • పదిహేడు మంది ఇంఛార్జిల జాబితాను విడుదల చేసిన కిషన్ రెడ్డి
  • సికింద్రాబాద్ ఇంఛార్జిగా వీరెల్లి చంద్రశేఖర్
  • కరీంనగర్ ఇంఛార్జిగా పెద్దొళ్ల గంగారెడ్డి
BJP incharges for 17 lok sabha seats

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ... ఆర్గనైజేషన్ ఇంఛార్జిలను నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం 17 మంది ఇంఛార్జిల జాబితాను ప్రకటించారు.

ఆ పదిహేడు మంది ఇంఛార్జిలు వీరే...

అదిలాబాద్ - అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి - వీరబెల్లి రఘునాథ్ రావు, కరీంనగర్ - పెద్దొళ్ల గంగారెడ్డి, నిజామాబాద్ - వెంకటరమణి, జహీరాబాద్ - బద్దం మహిపాల్ రెడ్డి, మెదక్ - మీసాల చంద్రయ్య, మల్కాజ్‌గిరి - గోలి మధుసూదన్ రెడ్డి, సికింద్రాబాద్ - వీరెల్లి చంద్రశేఖర్, హైదరాబాద్ - పాపారావు, చేవెళ్ల - అంకాపురం విష్ణువర్ధన్ రెడ్డి, మహబూబ్ నగర్ - కేవీఎల్ఎన్ రెడ్డి, నాగర్ కర్నూలు - ఎడ్ల అశోక్ రెడ్డి, నల్గొండ - చాడా శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి - ఎం జయశ్రీ, వరంగల్ - డాక్టర్ వి.మురళీధర్ గౌడ్, మహబూబాబాద్ - నూకల వెంకటనారాయణ రెడ్డి, ఖమ్మం - జె.శ్రీకాంత్.

More Telugu News