వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 307 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 90 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
- 3 శాతం వరకు లాభపడ్డ టీసీఎప్ షేరు విలువ
టీసీఎస్ (2.90%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.81%), టెక్ మహీంద్రా (2.77%), ఇన్ఫోసిస్ (2.32%), బజాజ్ ఫైనాన్స్ (1.96%).
యాక్సిస్ బ్యాంక్ (-1.51%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.45%), ఐటీసీ (-0.78%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.53%), ఎల్ అండ్ టీ (-0.51%).