నేపాల్ను భయపెట్టిన భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
- ఈ ఉదయం 7.39 గంటలకు భూకంపం
- ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన జనం
- ఆస్తి, ప్రాణ నష్టంపై అందని నివేదికలు
ఉదయం 7.39 గంటల సమయంలో భూకంపం సంభవించింది. బాగ్మతి, గండకి ప్రావిన్సుల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఈ భూంకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. నేపాల్లో భూకంపాలు సర్వసాధారణ విషయంగా మారిపోయాయి. 2007లో ఇక్కడ సంభవించిన భూకంపంలో దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.