చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ
- రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయాలంటూ హైకోర్టులో టీడీపీ చీఫ్ పిటిషన్
- ‘స్కిల్’ కేసులో నేడు కీలక విచారణలు
- ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ పైనా ఈ రోజే విచారణ
విచారణను మంగళవారానికి (ఈ నెల 19) వాయిదా వేసింది. నేడు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారించనుంది. కాగా, ఏసీబీ న్యాయస్థానంలో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన, తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ వేసిన పిటిషన్ పైన కూడా మంగళవారమే విచారణ జరగనుంది. క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తయిన తర్వాతే సీఐడీ కస్టడీ పిటిషన్ ను కోర్టు విచారించనుంది.