Mon 22:34 మళ్లీ మొదలైన మ్యాచ్... మరో మూడు వికెట్లు కోల్పోయిన పాక్ కొలంబోలో ఆసియా కప్ మ్యాచ్ భారత్ 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు 24 ఓవర్లలో 5 వికెట్లకు 96 పరుగులు చేసిన పాక్ Read full story
Sun 17:09 తిరుమల కొండపై భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు వారాంతం కావడంతో తిరుమల కొండపై భారీగా పెరిగిన భక్తుల రద్దీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు బారులు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం శనివారం స్వామివారిని దర్శించుకున్న 80,841 మంది భక్తులు ఒక్కరోజే రూ.3.45 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం Read full story
Sun 16:56 గల్ఫ్ దేశాల నుంచి భారత్కు మరిన్ని విమాన సర్వీసులు గల్ఫ్ నుంచి భారత్కు మెరుగుపడుతున్న విమాన సేవలు యూఏఈ నుంచి ఆదివారం 90 ప్రత్యేక విమానాలు రాక ఇరాన్లో చిక్కుకున్న 345 మంది జాలర్లు స్వదేశానికి వాపస్ భారతీయుల భద్రతే తొలి ప్రాధాన్యత అంటున్న విదేశాంగ శాఖ నావికుడి మృతదేహం తరలింపు.. కుటుంబానికి అండగా ప్రభుత్వం Read full story
Sun 16:46 ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపండి... అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ భద్రాచలం సమీపంలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని వినతి పాలనా సౌలభ్యం, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం అవసరం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టాలని అభ్యర్థన Read full story
Sun 16:31 జగన్ పేరు కూడా అలాంటిదే: మంత్రి కొలుసు పార్థసారథి జగన్ పేరు శుభకార్యాల్లో పలకని అపశకునంలా మారిందని మంత్రి ఎద్దేవా అమరావతిని దెబ్బతీసి జగన్ చారిత్రక తప్పిదం చేశారని తీవ్ర విమర్శ అమరావతి అనేది లక్షల కోట్ల రాబడినిచ్చే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని వెల్లడి కూటమి పాలనలో రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టీకరణ అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం మానుకోవాలని జగన్కు హితవు Read full story
Sun 16:18 లక్నో బౌలర్ల ధాటికి సన్రైజర్స్ విలవిల... టాపార్డర్ కుప్పకూలింది! ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్కు కష్టాలు 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్తో చెలరేగిన లక్నో బౌలర్లు కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన మహమ్మద్ షమీ Read full story
Sun 16:09 జగన్ దీనికేమని సమాధానం చెబుతారు?: కన్నా లక్ష్మీనారాయణ అమరావతి నిర్మాణ ఖర్చుపై సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారని కన్నా ఆరోపణ రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి చ.అడుగుకు రూ.35,714 ఖర్చు చేశారని విమర్శ అమరావతి నిర్మాణానికి అయ్యేది చ.అడుగుకు రూ.6,985 మాత్రమేనని వెల్లడి సొంత విలాసాల కోసం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ తెలంగాణ సచివాలయం, పార్లమెంటు భవనాలతో నిర్మాణ వ్యయాన్ని పోల్చిన కన్నా Read full story
Sun 15:55 రాజేంద్రనగర్లో తెలంగాణ కొత్త హైకోర్టు... శంకుస్థాపన చేసిన సీజేఐ రాజేంద్రనగర్లో తెలంగాణ హైకోర్టు జోన్--2 భవనానికి శంకుస్థాపన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా కార్యక్రమం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కొత్త భవనం నిలుస్తుందన్న సీఎం రేవంత్ 2027 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం Read full story
Sun 15:44 తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటిన మరో భారత నౌక 'గ్రీన్ ఆశా' పశ్చిమాసియా సంక్షోభం తర్వాత ఈ మార్గాన్ని దాటిన 9వ ట్యాంకర్ ఇది తీవ్ర ఉద్రిక్తతల మధ్యే కొనసాగుతున్న భారత నౌకల రాకపోకలు దేశీయ ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతున్న భారత్ Read full story
Sun 15:29 కోల్ కతాపై దాడి చేస్తామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ మండిపాటు భారత్పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు కోల్కతాపై దాడి చేస్తామంటూ బహిరంగ హెచ్చరిక పాక్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ, కాంగ్రెస్ 'ఆపరేషన్ సిందూర్'ను గుర్తు చేసిన భారత నేతలు ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్ర స్థానమన్న కాంగ్రెస్ Read full story