చంద్రబాబు అరెస్టుతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న మంత్రి రోజా
- బాణసంచా కాల్చి స్వీట్లు పంచిన మహిళా మంత్రి
- లోకేశ్, అచ్చెన్నాయుడు కూడా రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని హెచ్చరిక
- చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలన్న మరో మంత్రి ధర్మాన
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోపణలపై ఆధారాలు ఉండడం వల్లే కోర్టు రిమాండ్ విధించిందని అన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.