షాకింగ్.. 2 గంటల్లో 61 వేల పిడుగుపాటు ఘటనలు!
- ఒడిశాలో శనివారం అసాధారణ ఘటన
- పిడుగుపాట్ల కారణంగా 12 మంది మృతి, 14 మంది గాయాలపాలు
- మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
ఇక బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం రాబోయే రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. కాగా, పిగుడుపాటుకు మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని సాహూ తెలిపారు.