సాధ్యపడదన్న కేసీఆర్ నోటి నుంచే కార్మికులు ఆ మాట చెప్పించారు: వైఎస్ షర్మిల
- సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
- సమ్మెలో అసువులు బాసిన కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి
- కార్మికుల డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలన్న షర్మిల
అంతేకాదని, ఆర్టీసీ సమ్మెలో అసువులు బాసిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల డిమాండ్లన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సోమవారం నాటి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీ రామారావు సోమవారం సాయంత్రం మీడియాకు తెలిపారు.