కరోనాతో మరో 44 మంది మృతి
- దేశంలో కొత్తగా 7,533 కరోనా కేసులు
- గత 24 గంటల్లో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
- ప్రస్తుతం 53, 852 క్రియాశీల కేసులు
వైరస్ బారి నుంచి ఇప్పటి వరకు 4,43,47,024 మంది కోలుకున్నారు. కాగా, పాజిటివ్ కేసుల్లో 0.12 శాతం మాత్రమే క్రియాశీలకంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.