తెలంగాణ యువతపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి యువతకు అనేక సవాళ్లు ఉన్నాయన్న గవర్నర్
- ఎలాంటి సవాళ్లనైనా తట్టుకుని ధైర్యంగా ఎదుర్కోగలరని వ్యాఖ్య
- యువతకు రాజ్ భవన్ అండగా ఉంటుందని హామీ
సీపీఆర్ ఛాలెంజ్, రక్తదాన శిబిరాలు, పూర్వ విద్యార్థులను కలిపే ఛాన్సలర్ వంటి కార్యక్రమాలను రాజ్భవన్ చేపట్టిందని వివరించారు. ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సహాయం చేయడానికి ముందుకొచ్చే పూర్వ విద్యార్థులను రాజ్ భవన్ సంప్రదిస్తోందన్నారు. వివిధ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా 12 మందిని గవర్నర్ సత్కరించారు.