ప్రతి గ్రామంలో దళితులకు శ్మశానవాటిక: జగన్
- దళితుల జనాభాను బట్టి అర ఎకరం నుంచి ఎకరం స్థలంలో శ్మశానవాటిక
- ప్రభుత్వ భూమి లేకపోతే రైతుల నుంచి భూసేకరణ
- 45 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశం
ఎక్కడైనా ప్రభుత్వ భూములు లేకపోతే గ్రామంలోని రైతుల నుంచి భూమిని సేకరించి, వారికి వేరే చోట భూమిని ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అన్నీ పూర్తయిన తర్వాత శ్మశానవాటికలను లాంఛనంగా ప్రారంభించాలని చెప్పారు.